బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు g o ms 54 dt19/05/2021
బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
👉ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్
✳️కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్కు చికిత్స చేయాలని ఆదేశం
❇️బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే వైద్య ఖర్చు ప్యాకేజీని నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చిన ప్రభుత్వం
✳️ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో తెలిపిన ప్రభుత్వం
❇️వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ టస్టు సీఈవోకు ఆదేశాలు

No comments:
Post a Comment